Search for:

‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో పంకజ్‌ అద్వానీ

న్యూఢిల్లీ: భారత క్యూ స్పోర్ట్స్‌ (స్నూకర్, బిలియర్డ్స్‌) దిగ్గజం పంకజ్‌ అద్వానీ తన విజయవంతమైన కెరీర్‌లో మరో మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ప్రపంచ బిలియర్డ్స్‌లో విశిష్ట క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. బిలియర్డ్స్‌ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో పంకజ్‌కు స్థానం కల్పించారు. చైనాలోని షాంగ్రావొ నగరంలోని ప్రపంచ బిలియర్డ్స్‌ మ్యూజియంలో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ జాబితాను పొందుపరిచారు. ప్రపంచ విశిష్ట క్రీడాకారుల సరసన తన పేరు ఉండటం చాలా సంతోషంగా [...]

జొకోవిచ్‌కు షాక్‌

కాలిఫోర్నియా: ఐదేళ్ల తర్వాత ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ –1000 టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. టాప్‌ సీడ్‌ హోదాలో పోటీపడ్డ ఈ సెర్బియా దిగ్గజం పోరాటం మూడో రౌండ్‌లోనే ముగిసింది. ప్రపంచ 123వ ర్యాంకర్‌ లూకా నార్దీ మూడో రౌండ్‌లో 6–4, 3–6, 6–3తో జొకోవిచ్‌ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2 గంటల 20 నిమిషాలపాటు జరిగిన ఈ [...]

పంత్‌.. రైట్‌ రైట్‌

దిల్లీ: భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అతను దాదాపు 15 నెలల విరామం తర్వాత పోటీ క్రికెట్లోకి అడుగు పెడుతున్నాడు. 2022 డిసెంబర్లో ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి, గాయాల నుంచి పూర్తిగా కోలుకుని ఎట్టకేలకు మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించిన అతను.. ఈ ఐపీఎల్‌తో పునరాగమనం చేయబోతున్నాడు. పంత్‌ బ్యాటింగ్‌తో పాటు వికెట్‌ కీపింగ్‌ కూడా చేయడానికి తగ్గ ఫిట్‌నెస్‌ [...]

జైస్వాల్‌కు ఐసీసీ అవార్డు

దుబాయ్‌: భారత యువ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌..ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో 712 పరుగులు చేయడం ద్వారా భారత విజయంలో జైస్వాల్‌ కీలకంగా వ్యవహరించాడు. సిరీస్‌లో రెండు డబుల్‌ సెంచరీలతో అదరగొట్టిన జైస్వాల్‌ మూడు అర్ధసెంచరీలు సాధించాడు. ఈ క్రమంలో పలు రికార్డులు కొల్లగొట్టాడు. సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ [...]

సచిన్‌ రికార్డు బద్దలు

చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్‌ తమ్ముడు.. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌ ఆరంభం నుంచి అద్బుత ప్రదర్శన కనబరుస్తున్న ముంబై యువ ఆటగాడు ముషీర్‌ ఖాన్‌.. ఇప్పుడు ఫైనల్లో కూడా అదరగొట్టాడు. వాంఖడే వేదికగా విదర్భతో జరుగుతున్న తుది పోరులో ముషీర్‌ ఖాన్‌ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులు చేసి నిరాశపరిచిన ముషీర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం శతకంతో మెరిశాడు. 326 బంతుల్లో 10 ఫోర్లతో [...]

చిన్నస్వామిలో మ్యాచ్‌లు కష్టమేనట..!

బెంగళూరులో నీటి కటకట.. కన్నడ రాజధాని బెంగళూరులో నీటి కష్టాలతో ఐటీ క్యాపిటల్‌ ఆగమాగం అవుతోంది. గార్డెన్‌ సిటీలో ప్రజలకు వేసవికాలం మొదలుకాకముందే తాగునీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. సిలికాన్ వ్యాలీలో బోర్లు నోర్లు తెరుచుకోగా ట్యాంకర్లయినా తెప్పించుకుందామనుకున్నా అవీ దొరకడం లేదు. ప్రజలు వంట పాత్రలకు ఎక్కువనీటిని వాడొద్దని, వీలైతే వాటిని కడగడం పూర్తిగా మానేయాలని, స్నానాలు కూడా అతిగా చేయొద్దని ఇప్పటికే అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని మంత్రులే ప్రజలకు [...]

సౌదీ అరేబియా ఆశలపై నీళ్లు చల్లిన జై షా

బీసీసీఐ ఏమైనా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ అనుకుంటున్నారా..? BCCI | ఎవ్వరు పడితే వాళ్లు వచ్చి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో పెట్టుబడులు పెడతామంటే కుదురదని, అందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కాదని జై షా స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో పెట్టుబడులు పెట్టాలని గత రెండేండ్లుగా ప్రయత్నాలు చేస్తున్న సౌదీ అరేబియా ఆశలపై నీళ్లు చల్లుతూ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల [...]

సత్తా చాటిన విశాఖ అమ్మాయి..

గుజరాత్‌ను గెలిపించిన షబ్నమ్‌ షకీల్‌ మహిళల ఐపీఎల్‌ (డబ్ల్యూపీఎల్‌) 2024 ఎడిషన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న గుజరాత్‌ జెయింట్స్‌కు విశాఖ బౌలర్‌ షబ్నమ్‌ షకీల్‌ బ్రేక్‌ ఇచ్చింది. యూపీ వారియర్జ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో షబ్నమ్‌ అద్భుత బౌలింగ్‌ ప్రదర్శనతో (4-0-11-3) ఆకట్టుకుంది. ఫలితంగా గుజరాత్‌ 8 పరుగుల తేడాతో వారియర్జ్‌ను ఓడించి సీజన్‌లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. షబ్నమ్‌ తన మీడియం పేస్‌ బౌలింగ్‌తో వారియర్జ్‌ను ముప్పుతిప్పలు [...]

బజరంగ్, రవి దహియాలకు షాక్‌

సోనెపట్‌ (హరియాణా): టోక్యో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన రవి దహియా… కాంస్య పతకం నెగ్గిన బజరంగ్‌ పూనియాలకు షాక్‌! పారిస్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ టోరీ్నల్లో బరిలోకి దిగే భారత జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్‌ ట్రయల్స్‌లో బజరంగ్‌ (65 కేజీలు), రవి (57 కేజీలు) అనూహ్యంగా ఓడిపోయారు. ఆదివారం నిర్వహించిన ట్రయల్స్‌లో సెమీఫైనల్లో బజరంగ్‌ 1–9తో రోహిత్‌ చేతిలో ఓడాడు. ఫైనల్లో రోహిత్‌పై సుజీత్‌ కల్కాల్‌ గెలుపొంది ఆసియా, [...]

సాత్వి క్‌–చిరాగ్‌ జోడీదే టైటిల్‌

పారిస్‌: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ సాత్వి క్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ ఈ ఏడాది తమ ఖాతాలో తొలి టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోరీ్నలో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం చాంపియన్‌గా నిలిచింది. కేవలం 37 నిమిషాల్లో ముగిసిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ జంట సాత్వి క్‌–చిరాగ్‌ 21–11, 21–17తో లీ జె హుయ్‌–పో సువాన్‌ యాంగ్‌ [...]